Loading...





Back

తిరుపతి జిల్లా, తిరుపతి లో క్రైస్తవ మాఫియా పై హైందవశక్తి - పోరాటం


Event Category :  
Fighting
District:
TIRUPATHI
Date:
16-10-2020
Sub Category:
Fighting
Mandal:
TIRUPATI(URBAN)
State:
ANDHRA PRADESH
Village:
TIRUPATHI URBAN



Description:

తిరుపతిలో ఉద్యోగం చేస్తున్న చిత్తూరు జిల్లా,గాజుల మండ్యం కి చెందిన కంతేఠీ.మధుమతి అనే 19 సంవత్సరాల యువతి #పాస్టర్ మల్లెం.దేవసహయం యజానిగా నడిపిస్తున్న రెయిన్బో క్లినికల్ ప్రొడక్ట్స్ కంపెనీలో 04/09/2020 నుంచి పనిచేస్తుంది. యజమాని తండ్రితో సమానం అనే ఇంగిత జ్ఞానం ఇవ్వలేని ((వాళ్ళ నల్ల అట్ట పుస్తకం ప్రేరేపించిన ప్రకారంగానే)) సదరు పాస్టర్ మల్లెం.దేవసహాయం అతి తక్కువ కాలంలోనే ఆమెపై కన్నేసి లైంగిక వేదింపులు మరియు హత్య యత్నం చేసాడు.ముందు మధుమతి పాస్టర్ బెదిరింపులకు భయపడినా, స్నేహితుల ప్రోద్భలంతో, గాజుల మండ్యం ఎస్.ఐ గారికి ఫిర్యాదు చేసింది. మొదట్లో సదరు మధుమతి కంప్లైట్ తీసుకోకుండా 4 రోజులు పట్టించుకోని దిశ పొలిస్ స్టేషన్ వారు, చివరకు స్పందన లో పిర్యాదుతో దిగివచ్చారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో యువతి చికిత్స పొందుతున్నది. ఏ.యస్.పి సుప్రజా గారు రంగంలోకి దిగి విచారణకు ఆదేశించడంతో గాజులమండ్యమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఇప్పటికే పాస్టర్ మల్లెం.దేవసహాయం ని అరెస్ట్ చేసి మొహానికి ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీస్ అధికారులు. ఒకవేళ ఆ ముసుగులో ఉంది.................................... పాస్టర్ మల్లెం.దేవసహాయమేనా, వేరే ఎవరైనా బకారాని బలిచేస్తున్నారా అని పోలీస్ శాఖ వారి పై పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు,రకరకాల హిందూ సంఘాలు. గమనిక: బాప్తిస్మము ఇవ్వడానికి నీళ్లు దొరకక ఒకప్పుడు స్విమ్మింగ్ పూల్ లో బాప్టిజం ఇస్తున్న ఈ పాస్టర్ నే హైందవశక్తి సభ్యులు నీరోధించింది.